Home » China Army
జూన్ 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.
గడిచిన 24 గంటల్లో 71 యుద్ధ విమానాలు, ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లు తెలిపారు.
కార్డిసెప్స్ ఫంగస్ ఎక్కువగా భారత్లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై - టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కనిపిస్తుంది. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుంటుంది. ఇటీవలి కాలంలో కింగై ప్రాంతంలో వీటి సాగు క్షీణించడంతో ఆ ప్రాంతంల�
మహమ్మారి కట్టడిలో డ్రాగన్ సైన్యం
గాల్వాన్ ఘర్షణల్లో చైనా చెబుతున్నట్టుగా ఆదేశ సైనికులు నలుగురు మృతి చెందలేదని.. మొత్తం 42 మంది చైనా సైనికులు మృతి చెందారని The Klaxon పత్రిక పేర్కొంది
భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు "మిరమ్ తరోన్" క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.
2018 లోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా తమవిగా ప్రకటించింది.
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్కు కొత్త తలనొప్పి..!
సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా దెయ్యం వదిలించేందుకు భారత్ "త్రిశూలంతో" రెడీగా ఉంది. గతేడాది గల్వాన్ వ్యాలీలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో చైనా
చైనా యుద్దానికి సిద్దమవుతూన్నట్లు కనిపిస్తోందని.. యుద్ధ ఆలోచనతోనే తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలను పంపుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.