Home » China funding allegations
న్యూస్ క్లిక్ అనేది మీడియా ప్లాట్ ఫారమ్. దీనిని 2009లో సంస్థ యొక్క ఎడిటర్ - ఇన్ - చీఫ్ అయిన ప్రబీర్ పుర్కాయస్త స్థాపించారు. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ భారతీయ, అంతర్జాతీయ వార్తలను కవర్ చేస్తుంది.