Home » china india
జూన్ 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.
ఐదేళ్ల తర్వాత తమ మధ్య అధికారికంగా సమావేశం జరుగుతోందని తెలిపారు.
పాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు భారత్ చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో చైనా(China:) అడ్డుతగిలింది.
2020 జూన్ లో గాల్వాన్ ఘర్షణలు మరియు తూర్పు లడఖ్లో సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఒక ఉన్నత స్థాయి చైనా అధికారి భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి
భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ.. చిన్న దేశాలపై చైనా "అప్పుల ఉచ్చు" బిగుస్తుందని హెచ్చరించారు.
చైనా - భారత్ మధ్య జరుగుతున్న వ్యవహారాల్లో రాహుల్ గాంధీకి స్పష్టత లేదని..ఎక్కడ ఏది చదివినా దాన్నే నిజమనుకుంటున్నాడని..రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు.
భారత్పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్