Home » China mobile companies
హైదరాబాద్, బంజారాహిల్స్లోని ఒప్పో సంస్థ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
చైనా మొబైల్ కంపెనీలు షియోమీ, ఒప్పో భారత పన్ను చట్టాలను ఉల్లఘించాయి. దీంతో ఈ రెండు కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ రూ.1000 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది