Home » China-Taiwan Conflict
ఆయుధాల ఎగుమతుల్లో యూఎస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రపంచ దేశాలను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. కొరియాల యుద్ధం, చైనా తైవాన్ ఉద్రిక్తతల సంగతి ఎలా ఉన్నా.. రెండేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్, రష్యా వార్.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్త చర్చకు �
చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా అంగీకరించింది.
యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు తాజాగా పిలుపునిచ్చాడు.
బలమైన దేశాలు చిన్న దేశాలను యుద్ధం పేరుతో భయపెడుతున్నాయి.
తాజాగా, తైవాన్ సమీపంలోకి చైనాకు చెందిన ఆరు యుద్ధ నౌకలు వెళ్లాయని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది.
తైవాన్ తమ భూభాగమే అని వాదిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. నెల రోజుల వ్యవధితో చైనా రెండోసారి చేపట్టిన విన్యాసాలు ఇవి. చైనాకు చెందిన 57 య
గడిచిన 24 గంటల్లో 71 యుద్ధ విమానాలు, ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లు తెలిపారు.
చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ కు అమెరికా మరోసారి భారీ సాయాన్ని ప్రకటించింది. దాదాపు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. వాటిలో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిప
చైనా దుందుడుకు చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని తైవాన్ సంకేతాలు ఇచ్చింది. తాజాగా, చైనా తీరప్రాంతానికి వెలుపల తైవాన్ ఔట్ పోస్టులపై సంచరిస్తున్న డ్రోనును కుప్పకూల్చింది. చైనా డ్రోనును తైవాన్ పేల్చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ పరిణామంతో తైవాన్�