China to India

    చైనా టు ఇండియా : ఢిల్లీకి చేరుకున్న కరీంనగర్ జ్యోతి

    February 27, 2020 / 10:05 AM IST

    కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి ఉన్నారు. జ్యోతి సురక్షితంగా ఢిల్లీకి చేరు�

10TV Telugu News