Home » China
పాకిస్తాన్ టీవీ జర్నలిస్టు చైనా వాళ్లు చేస్తున్న పరీక్షలపై విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కొవిడ్-19 తగ్గించేందుకు కనిపెట్టిన వ్యాక్సిన్ను పాకిస్తాన్ పేషెంట్లపై ప్రయోగించనుందట.
చైనా నస్టాన్నితమకు లాభంగా వాడుకోవాలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. చైనా నుంచి బైటకొచ్చే సంస్థలకు పూలదండతో స్వాగతం పలకడానికి మాస్టర్ ప్లాన్ వేశారు మోడీ. ఫ్యార్చూన్ 500 కంపెనీలే టార్గెట్. ప్రధానిమంత్రి కార్యాలయం నేతృత్వంలో. నీతిఆయోగ్, డిపార
వేసవి కాలం.. ఉక్కపోస్తుందని ఏసీ వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏసీ గాలి కారణంగా కూడా కరోనా వ్యాపిస్తోంది. గదిలోని ఏసీల గాలితో కరోనా వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. రెస్టారెంటుకు వెళ్లిన మూడు కుటుంబాలకు కరోనా వైరస్ సోకింది. ఆ రెస్టారెంట�
రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�
కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా కేసులను, మరణాల సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే తక్కువగా వెల్లడించి ఉంటుందా అని ఇటీవల అమెరికా గూఢాచార సంస్థలు తీవ్రంగా చర్చించాయి. చైనా నుండి వైట్ హౌస్ వరకు covid-19 మూలం వుహాన్ వెట్ మార్కెట్ థియరీని కూడా అనుమానిం�
కరోనావైరస్ మూలాన్ని పరిశోధించడానికి వుహాన్లోకి ఒక అమెరికన్ బృందాన్ని అనుమతించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్ను చైనా సోమవారం తీవ్రంగా తిరస్కరించింది. తాము కోవిడ్ -19 బాధితులమేనని, నేరస్థులకాదని చైనా స్పష్టం చేసిం�
భారత్ కొత్త FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)రూల్స్ WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. భారత్ కొత్త ఎఫ్ డీఐ రూల్స్…వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్(free and fair trade)కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్
అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల కోసం గంటల కొద్ది అమెరికన్లు క్యూలో నిలబడుతున్న పరిస్థ�
కరోనా వైఫల్యాలను లాక్డౌన్ తో కవర్ చేసే ప్రయత్నం చేసింది చైనా. కానీ, ఎంత దాచిన రహాస్యాలు దాగవు కదా.. చైనా గుట్టు బయటపడింది.. డ్రాగన్ ఎంత దాచాలని ప్రయత్నించినా అసలు రహాస్య పత్రాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. చైనా వైఫల్యాల కారణంగానే ఈ రోజు ప్రపం�
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి తొలిసారిగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన వూహాన్ లో కొత్త కేసులు,మరణాలు లేవంటూ నిన్న మొన్నటివ