Home » China
చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత
తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల
తూర్పు లద్దాఖ్ లోని భారత్-చైనా సరిహద్దు గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా-భారత్ సైనికుల మధ్య
గల్వాన్ లో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మన దేశంలోని విపక్షాలు
తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమ
కోవిడ్-19 మహమ్మారిపై చైనాను జవాబుదారీని చేసేందుకు టాప్ అమెరికా సెనేటర్ థామ్ టిల్లిస్ 18 పాయింట్ల ప్లాన్ ను ఆవిష్కరించారు. అబద్ధాలు, మోసం, నిజాలను కప్పేయడం తదితర అభియోగాలపై కోవిడ్-19 విశ్వ మహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆ�
ప్రపంచదేశాలన్నీ కరోనా కౌగిలిలో బంధీగా ఉన్న వేళ వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కరోనా ఖతమైపోయినట్లు కన్పిస్తోంది. చైనాలో కరోనా చైన్ ను పూర్తిగా బ్రేక్ చేయడంలో కమ్యూనిస్ట్ దేశం విజయం సాధించిందనే చెప్పవచ్చు. చైనాలో జనవరి నుంచి మ
కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)పై,చైనాపై అగ్రరాజ్యంతో సహా పలుదేశాలు తీవ్ర ఆరోపణలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ గురించి సమాచారముండి కూడా ముందుగా హెచ్చరికలు చేయలేదని డబ్యూహెచ్ వో, ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి కారణం చై
కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని మొదటినుంచి అమెరికా గట్టిగా వాదిస్తోంది. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందంటూ అగ్రరాజ్యం ఆరోపణలు చేస్తూనే ఉంది. చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తీవ్ర ఆగ్ర