Home » China
లడఖ్లోని గాల్వన్ వ్యాలీలో ఇండో-చైనా ఉద్రిక్తతపై బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అజయ్ దేవ్గన్ ఓ సినిమా చేయబోతున్నారు. చైనా సైన్యానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన 20 మంది భారతీయ సైనికుల త్యాగానికి సంబంధించిన కథను చిత్రంగా మలచనున్నారు. ఈ చిత్�
ముంబైని ఫైనాన్స్ హబ్గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా వచ్చాయి. కానీ , అందుకు ఫైనాన్స్ రంగంలో సంస్కరణలు అవసరం అయ్యాయి. అందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదు. అందుకే ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి. ఇప్పుడు హాంకాంగ్ నుంచి ఫైనాన్స్ రంగ ని�
హాంకాంగ్ స్వయం నిర్ణయాధికారాన్ని చైనా అణచి వేసింది. ఆసియాలోనే అతి పెద్ద ఫైనాన్స్ హబ్ పై దెబ్బ పడింది. ఇప్పుడా స్థానాన్ని ముంబై భర్తీ చేస్తుందా? హాంకాంగ్లో ఉన్న ఫైనాన్స్ రంగం నిపుణులను ఇప్పుడు భయం వెంటాడుతోంది. ఫైనాన్స్ రంగంపై పరిశోధనలు, వి
గల్వాన్ ఘర్షణకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. చైనాపై భారత్ డిజిటిల్ స్ట్రయిక్ చేసింది. ఎలాంటి ఆయుధాలు, అణ్వస్త్రాలు ప్రయోగించకుండా ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే. చైనా కంపెనీలకు చెందిన ఏకంగా 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సం�
పక్కనే ఉన్న పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా.. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు తరచూ ప్రయత్నిస్తున్నాయి. ముందుగా చైనా భారతను సరిహద్దుల్లో దాడులతో రెచ్చగొడుతుంటే… ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహాలో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. రెండు దేశ
భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�
భారత్ పై చైనా భారీ కుట్ర పన్నిందా? భారత్ను దొంగ దెబ్బ తీయాలని చూస్తోంది? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్.. భారత్ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసి�
భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ�
భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అ�
పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనా కంపెనీలకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టిక్(tiktok) ఒకటి. భారత ప్రభుత్వం అనుమానమే నిజమైంది. టిక్ టా�