Home » China
టిక్టాక్ బ్యాక్ లేదా టిక్ టాక్ ప్రో పేరుతో మీ ఫోన్ కు ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేశారంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ తర్వ�
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపెడుతూ ఓ మ్యాప్ ను నేపా
తూర్పు లడఖ్ లో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. అపాచీ హెలికాప్టర్, మిగ్ -29 యుద్ధ విమానం, చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ లతో భారత వైమానిక దళం (ఐఎఎఫ్)… భారత-చైనా సరిహద్ద�
ప్రాణాంతక కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో మరో మహమ్మారి పుట్టుకోస్తోంది. బుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబులుతోంది. గతంలో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభించే అవకాశాలు కనిపిస్తాన్నాయి. కరోనా నుంచి తేరుకున్న చైనాకు బు�
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న ల�
చైనా ప్రభుత్వం సరిహద్దు గురించి పబ్లిక్ గా తొలిసారి ఉద్దేశాన్ని వెల్లడించింది. మొన్నటివరకూ ఇండియాతో వాదనలకు దిగిన చైనా.. ఈ సారి భూటాన్ ను టార్గెట్ చేసింది. ఇండియాతో పొత్తు కుదుర్చుకుని తింపూ ప్రాంతంపై దాడికి దిగింది. భూటాన్ కు తూర్పు భాగమైన
మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసే వైరస్ లు, రోగాలకు చైనా కేరాఫ్ గా మారుతోంది. మనుషుల ప్రాణాలు తీసే వ్యాధులకు చైనా జన్మ స్థలంగా మారుతోంది. కొత్త కొత్త వైరస్ లన్నీ చైనాలోనే పురుడు పోసుకుంటున్నాయి. ఇప్పటికే చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోన�
భారత్, చైనా సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతున్న సమయంలో తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో చైనా తన సైనికులను కనీసం ఒక కిలోమీటర్ దూరం వెనక్కి ఉపసంహరించుకుంది. గల్వాన్ నది వంపు నుంచి చైనా సైనికులు వైదొలగడం ప్రారంభించారు. ఈ ప్రాంతం నుండి గుడార�
హాంకాంగ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ దేశ లైబ్రరీలో పలు పుస్తకాలు మాయం అయ్యాయి. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి పలువురు వ్యక్తులు రాసిన పుస్తకాలు ల్రైబరీ నుంచి మాయం అయ్యాయి. హాంకాంగ్ సిటీలోని అన్ని లైబ్రరీలలో ఇదే �
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. డ్రాగన్ బలగాల మోహరింపును ఉధృతం చేయడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. ఢీ అంటే ఢీ అనేలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో దూకుడుగా ఉన్న చైనాకు చుక్కలు చూపించేందుకు భారత వాయుసేన