China

    డ్రాగన్ కు జపాన్ షాక్… చైనా వదిలి వచ్చే కంపెనీలకు 536 మిలియన్ డాలర్ల సాయం

    July 19, 2020 / 10:13 PM IST

    చైనాలో తయారీపై ఆధారపడటాన్ని తగ్గించే కొత్త కార్యక్రమంలో భాగంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన ఫ్యాక్టరీలు చైనా నుండి బయటికి తరలించడానికి మరియు స్వదేశానికి లేదా ఆగ్నేయాసియాకు తమ స్థావరాలను మార్చుకోవటానికి జపా�

    రంగంలోకి నేపాల్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు, రాముడి జన్మస్థలంపై అధ్యయనం

    July 18, 2020 / 11:10 AM IST

    రాముడు భారతీయుడు కాదు, నేపాలీ.. రాముడు నేపాల్ లో జన్మించాడు, నిజమైన అయోధ్య నేపాల్ లో ఉంది అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త�

    భారతీయులంటే ఇష్టం…చేయవలసిందంతా చేస్తానన్న ట్రంప్

    July 17, 2020 / 08:20 PM IST

    భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్‌ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో యుద్

    ముకేష్ అంబానీ…చైనాకు భారత సమాధానం

    July 16, 2020 / 08:50 PM IST

    అమెరికా మరియు చైనా మధ్య సాంకేతిక ప్రచ్ఛన్న యుద్ధం(technology cold war)సృష్టించిన ఉల్లంఘనలో అడుగుపెట్టాలని భారతదేశలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అనుకుంటున్నాడు. అంబానీకి జియోలో పెట్టుబడుల రూపంలో మూడవ వంతు డబ్బు ఇచ్చిన రెండు సిలికాన�

    ఫింగర్ -4 నుంచి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరణ…LAC వద్ద భారత్ హైఅలర్ట్

    July 16, 2020 / 06:15 PM IST

    చైనా ఇంకా జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉంది. పాంగాంగ్ త్సో లోని ఫింగర్- 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాక‌రించింది. దీంతో భార‌త సైన్యం హై అలర్ట్ అయింది. లడక్ ‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబ‌డి భారత్, చైనాల‌ మధ్య ఉద్రిక్తతలు రాబోయే ర�

    CPECపై చైనా ఆందోళనలే భారత్‌తో జగడానికి కారణమా?

    July 16, 2020 / 04:03 PM IST

    ఆక్సాయ్ చిన్ మరియు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్(CPEC)పై డ్రాగన్ దేశపు ఆందోళనలే… ప్రస్తుతం లఢఖ్ లోని సరిహద్దు దగ్గర భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణకు కారణంగా తెలుస్తోంది. ఆర్టికల్ 370రద్దుతో చైనాలో ఆందోళనలు గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ క�

    దక్షిణ చైనా సముద్రం…చైనాకు పెద్ద సహజ ప్రయోజనం

    July 16, 2020 / 03:51 PM IST

    ప్రస్తుత చైనా-ఇండియన్ వివాదం జరిగిన ప్రదేశానికి వందల మైళ్ల దూరంలో చైనా శాశ్వత ఆటగాడిగా ఉన్న మరో శాశ్వత యుద్ధ ప్రదేశం ఉంది. అదే దక్షిణ చైనా సముద్రం. చైనా, వియత్నాం, తైవాన్, మలేషియా, ఫిలిప్పీన్స్ మరియు బ్రూనై దేశాలు ఈ జలాలపై తమ వాదనలు వినిపిస్తు�

    చైనాకు క్లారిటీగా,క్లియర్ గా తేల్చి చెప్పిన భారత్

    July 15, 2020 / 09:41 PM IST

    తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్‌న�

    చైనాకు చెక్…బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి కేంద్రం అనుమ‌తి

    July 14, 2020 / 10:03 PM IST

    సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్న సమయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వ‌రుస‌ల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమా�

    వందేమాతరం ఆలపించిన పాకిస్థానీలు

    July 14, 2020 / 08:55 PM IST

    పాకిస్థానీల నోట భారత జాతీయ గీతం. అవును..అస్సలు నమ్మశక్యంకానీ ఈ ఉదంతం లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వద్ద ఆవిష్కృతమైంది. చైనా విస్తరణవాదంతో విసిగిపోయిన కొందరు పాకిస్థానీ మానవహక్కుల కార్యకర్తలు భారతీయులతో కలిసి లండన్‌లోని చైనా రాయబార కార�

10TV Telugu News