Home » China
అమెరికాను వణికిస్తోన్న మహమ్మారి గురించి చైనా, రష్యాలు జాలికురిపిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ కారణంగా కొన్ని దశాబ్దాల పాటు తీరని నష్టం సంభవిస్తుందని డబ్ల్యూహెచ్ వో ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు నెలలక
భారత్పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్పైకి ఉసిగొల్పుతోంది.
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�
కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా యావత్ ప్రపంచం భావిస్తున్న చైనాలో మళ్లీ కలకలం రేగింది. చైనాలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్ కేసులు బయటపడట
ఏ దేశానికైనా ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్స్ కీలకం. వైమానిక దళం పాటవాన్ని నిర్ణయించేది యుద్ధ విమానాలే. ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు వస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొత్త యుద్ధ విమానాల్లేవ�
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అక్సాయ్ చిన్ దగ్గర సుమారు 50 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ తొలిసారి క్షిపణులు ప్రయోగించగల T-90 ట్యాంకుల స్క్వ
మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావర
భారత్-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్.. మోడీ .
చైనాపై డిజిటల్ వార్ ప్రకటించిన భారత్ ఇప్పటికే 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అనూహ్యంగా 59 యాప్ లపై నిషేధం విధించడంతో చైనా కంగుతింది. భారీగా నష్టపోయింది. 59 యాప్ లలో ప్రముఖ మేసేజింగ్ యాప్ ట
హౌస్టన్లోని చైనా రాయబార కార్యాలయం గూఢచర్యం, హ్యాకింగ్కు కేంద్రంగా మారిందని ఆరోపించిన అమెరికా 72 గంటల్లో ఖాళీ చేయాలంటూ మంగళవారం ఆదేశించడం, మరోవైపు ఈ నిర్ణయాన్ని అమెరికా వెనక్కి తీసుకోకపోతే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరించిన విషయం త