China

    చైనాకు మరో షాక్.. వందే భారత్ రైళ్ల టెండర్ రద్దు చేసిన రైల్వేశాఖ!

    August 22, 2020 / 08:11 AM IST

    చైనాతో ఇప్పటికే అన్నీ విషయాల్లో తెగదెంపులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారత్.. వరుసగా దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ‘వందే భారత్ రైళ్లు’ రైళ్ల నిర్మాణానికి సం�

    జలప్రళయం తప్పదా! : చైనాను భయపెడుతున్న”త్రీగోర్జెస్”​ డ్యామ్

    August 21, 2020 / 07:11 PM IST

    చైనాలో అతిపెద్ద నీటినిల్వ కలిగిన డ్యామ్… ​ త్రీగోర్జెస్​. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ. ఈ డ్యామ్​ నిత్యం జలకళ ఉట్టిపడుతూ..అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. ఈ డ్యామ్‌లో ఉత్పత్తి అయ్యే జ

    మాస్క్ ధరించనవసరం లేదు…చైనా సంచలన నిర్ణయం

    August 21, 2020 / 05:33 PM IST

    ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరి అంటుండగా.. డ్రాగన్‌ దేశం మాత్రం ఇక మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఇక మీదట బీజింగ్‌ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య

    చైనా నిజంగా సూపర్ పవరేనా? కరోనా వ్యాక్సిన్ తయారీతో తేలిపోతుంది

    August 21, 2020 / 03:39 PM IST

    china corona vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయాందోళనలు పుట్టిస్తుంటే చైనాను తలదన్నే రీతిలో వ్యాక్సిన్ రెడీచేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరంచేసింది. దేశ పౌరులను కాపాడటంతో పాటు ఎకానమీని సంరక్షించుకోవడం కూడా బాధ్యతగా భావించి ఆవిధంగా చర్య�

    Coronavirus vaccine update.. ఏ దేశం టీకా ఎంతవరకు వచ్చింది, భారత్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, రష్యా ఏం కోరుకుంటోంది

    August 21, 2020 / 12:25 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2కోట్ల 25లక్షలు దాటింది. ఇప్పటివరకు 8లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది. దీంతో ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు

    భారత్​-చైనా మధ్య రేపు సరిహద్దు చర్చలు

    August 19, 2020 / 09:28 PM IST

    తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​ చైనా దేశాలు గురువారం మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ చర్చలు �

    డిసెంబర్ చివరి నాటికి మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్, ధర రూ.10వేల లోపే

    August 19, 2020 / 10:04 AM IST

    ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని చైనా ఫార్మా కంపెనీ సైనో ఫార్మ్ తెలిపింది. టీకా ధర (టూ షాట్స్) రూ.10వేలు కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ దశలన్నీ పూర్తయ్యాక మార్కెటింగ్ విధా�

    పాక్ బోర్డర్ లో తేజస్ యుద్ధ విమానాలు మోహరింపు

    August 18, 2020 / 09:11 PM IST

    భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన ((IAF) మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం త

    చైనాకి శాంసంగ్ బిగ్ షాక్, భారత్‌లో భారీ పెట్టుబడులు, రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికలు

    August 18, 2020 / 12:23 PM IST

    దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందా? చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తోందా? భారత్ లో రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికల�

    భారత్ తో కలసి పని చేయడానికి సిద్ధం…చైనా

    August 17, 2020 / 08:52 PM IST

    భారత్ తో కలసి పని చేయడానికి తాము సిద్ధమని చైనా తెలిపింది. ఇరు దేశాల ముందున్న సరైన దారి పరస్పరం గౌవరించుకోవడమేనని చైనా విదేశాంగశాఖ పేర్కొంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ�

10TV Telugu News