Home » China
సరిహద్దు ప్రాంతంలో చైనా దూకుడుకు తగిన సమాధానం చెబుతుంది భారత్.. చైనా చేష్టల దృష్ట్యా, భారత సైన్యం తూర్పు లడఖ్లోని పంగోంగ్ సరస్సు చుట్టూ ‘వ్యూహాత్మక పాయింట్ల’ వద్ద దళాలు మరియు ఆయుధాలను మోహరించింది. చొరబడటానికి చైనా చేసిన ప్రయత్నాలను అడ్
దేశ రక్షణ విషయంలో భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. చైనాపై సై అంటే సై అంటోంది. భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితం గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్
కరోనా వైరస్ పుట్టిల్లు..అయిన..చైనాలో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూళ్లు, kindergartens తెరుస్తామని వెల్లడించారు. వూహాన్ విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని, 2 వేల 842 విద్యా సంస్థల
ఇండియా సైలెంట్గానే ఉన్నా… చైనా కవ్వింపులతో రెచ్చగొట్టాలని చూస్తోంది.. LAC వెంబడి.. చైనా ఫైటర్ జెట్స్ మోహరిస్తోంది.. భారత్ అన్నీ గమనిస్తూనే ఉంది. చర్చలు కంటిన్యూ అవుతున్నాయ్.. పరిష్కారం కోసం హిందుస్థాన్ వెయిట్ చేస్తూనే ఉంది. అలాగని.. సైలెంట్గ�
The India-China border dispute, explained: భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగిపోయింది. రెండు దేశాల బలగాలు.. క్లాష్ పాయింట్ నుంచి దూరంగా వచ్చేశాయ్. బఫర్ జోన్ ఏర్పాటైంది. ఇవన్నీ విని బోర్డర్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయ్ అనుకున్నారంతా. కానీ.. సరిహద్దుకు అవతల ఉన్�
5 countries of armed forces : ఈ ప్రపంచంలో ఎక్కడకెళ్లినా అమెరికా సైన్యం కనిపిస్తుంది. ఒకేసారి నాలుగైదు చోట్ల దాడులు చేస్తుంది. టెర్రరిజంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తోంది. తన ఆయుధాలను ప్రయోగించి చూస్తోంది. ఇక్క చైనా నాలుగడుగులు వెనక్కు ఉంది. యుద్ధ అనుభవం ల
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు భయపడుతుంటే.. ఈ వైరస్ పుట్టిన చైనా దేశం మరో వైరస్ గురించి చెప్పి ఆందోళన పుట్టిస్తుంది. ఇప్పటికే ఈ దేశంలో పుట్టిన కరోనా వైరస్కు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది గురయ్యారు. ఇదిలా ఉంటే
త్రివిధ దళాలకు చెందిన 200 మంది సిబ్బందిని కవ్కాజ్ -2020 ఎక్సర్ సైజ్ లో పాల్గొన్నందుకు సెప్టెంబర్లో రష్యాకుపంపుతున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత బృందంలో… సైన్యం నుండి 160 మంది సిబ్బందితో పాటు, భారత వైమానిక దళానికి చెందిన 40 మంది సైనికుల�
ఎంపిక చేసిన పలు దేశీయ కంపెనీలు అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి చైనా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. చైనా వ్యాక్సిన్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం హై రిస్క్ లో ఉన్నవారికి పరిమిత కాలం వరకు వ్య�
ఆహార పదార్దాలపై కరోనా వైరస్ ఉంటుందా? ఏయే ఆహార పదార్దాలపై ఉంటుంది? ఎన్ని రోజుల వరకు యాక్టివ్ గా ఉంటుంది? ఇప్పుడీ ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే, ఆహారం ద్వారా కరోనా సోకదని ఇటీవలే వరల్డ్ హెల్త్ �