China

    చైనా – భారత్ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఐదు సూత్రాలు

    September 11, 2020 / 11:38 AM IST

    సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ

    పిల్లులపై కరోనా పరీక్షలు..పెంపుడు జంతువుల్లో వైరస్ ?

    September 11, 2020 / 06:36 AM IST

    Wuhan study on felines : కరోనా వైరస్ పెంపుడు జంతువుల నుంచి సోకుతోందా ? జంతువులు కూడా వైరస్ బారిన పడుతున్నాయా ? అనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరుపుతున్నారు. పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకుతుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వీటికి సరైన రుజ�

    భారత్ తో యుద్ధానికి చైనా రెడీ

    September 10, 2020 / 05:21 PM IST

     

    ఆ చేపలు తినేవారు జాగ్రత్త..కరోనా ప్రమాదం ఉందంటున్న పరిశోధకులు

    September 10, 2020 / 10:33 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఉదృతిని ఏమాత్రం తగ్గట్లేదు. రోజు రోజుకు పెరుగుతు ప్రజల్ని వణికించేస్తోంది. ఇప్పటివరకు ఆహార పదార్థాలపై రోనా వైరస్ ఉనికిపై పెద్దగా ఆందోళనపడిన ఘటనలేమీ పెద్దగా లేవనే చెప్పాలి. కానీ తాజాగా చైనా పరిశ�

    స్వదేశంలో పాక్ కు తీవ్ర వ్యతిరేకత..పీవోకేలో నిరసనలు

    September 9, 2020 / 01:07 PM IST

    PoK against China : చైనాతో కలిసి భారత్‌పై కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో నీలం, జీలం నదులపై చైనా సంస్థలు నిర్మిస్తున్న డ్యామ్‌లపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు

    ఆ ఐదుగురు భారతీయులు మా దగ్గరే ఉన్నారు…చైనా

    September 8, 2020 / 08:08 PM IST

    సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం అరుణాచల్​ప్రదేశ్​లో ఐదుగురు అదృశ్యం అయిన  ఘటనపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ భూభాగంలో కనిపించినట్టు చైనా వెల్లడించింది. భారత సైన్యానికి అందిం�

    సరిహద్దుల్లో మళ్లీ కవ్విస్తున్న చైనా.. డ్రాగన్ దూకుడుతో వార్ తప్పదా ?

    September 8, 2020 / 07:56 PM IST

    ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నది ఏదైనా ఉందంటే.. అది కరోనా మాత్రమే. కానీ.. దానిని మించిన కరోడా చైనా. ఎస్.. డ్రాగన్ కంట్రీ ఎంత డేంజర్ అంటే.. అది కరోనా కంటే ప్రమాదకరం. కరోనా సోకితే.. 2, 3 వారాల్లో పోతుంది. కానీ.. చైనా ఒకసారి ఎంటరైతే.. ఎప్పుడు పోతుం

    అంతరిక్షం‌లోకి వెళ్లి రాగలిగే స్పేస్ ప్లేన్ చైనా దగ్గర ఉందా?

    September 5, 2020 / 11:01 PM IST

    డ్రాగన్ చైనా ఓ సరికొత్త వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్)ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ వ్యోమనౌకను ఎన్నిసార్లు అయినా తిరిగి వినియోగించుకోవచ్చు.. ఇదొక రహాస్య నౌకగా చెబుతోంది చైనా.. అంతరిక్షంలోకి వెళ్లిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం.. భూమి చుట్టూ కక్ష్�

    భారత్ తో ఉద్రిక్తతలు నడుమ టిబెట్ లో చైనా భారీగా పెట్టుబడులు

    September 5, 2020 / 07:56 PM IST

    భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టిబెట్ ‌కు సంబంధించి చైనా నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. టిబెట్‌ లో… 1 ట్రిలియన్ యువాన్ల (146 బిలియన్ డాలర్లు) కు పైగా పెట్టుబడి పెట్టేందుకు చైనా సిద్ధమైంది. కొత్త మరియు గతంలో ప్రకటించిన ప్రాజెక్టులతో సహా

    చైనాలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ముస్లిం మహిళలే టార్గెట్

    September 5, 2020 / 01:41 PM IST

    చైనాలో మరోసారి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కలకలం రేగింది. ఓ ముస్లిం టీచర్ ఈ విషయాన్ని బయటపెట్టింది. తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపి ఆవేదన వ్యక్తం చేసింది. ముస్లిం మైనార్టీల బర్త్ రేట్ ను అణగదొక్కేందుకు చైనాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. క�

10TV Telugu News