Home » China
కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు
మానవ హక్కులను చైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. నియంతృత్వ పోకడలను సాగిస్తోంది.తాము అనుకున్నదే చట్టం అనే చందంగా వ్యవహరిస్తోంది.మతపరమైన సంప్రదాయాలను విడిచిపెట్టాలని ముస్లింలపై తీవ్ర ఒత్తిడి పెడుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలో చైనా�
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కి నెట్టేసి.. చైనాలో అత్యంత సంపన్నుడిగా జాంగ్ షాన్షాన్ నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో.. తాజాగా షాన్షాన్ చేరారు. ఆసియా ఖండంలో సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ త�
భారత్ టార్గెట్గా డ్రాగన్ కంట్రీ మరో కుట్ర పన్నుతుందా..? దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయా..? ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ…ఆన్లైన్ గేమింగ్ ముసుగులో హద్దులు దాటుతోందా..? అంటే అవుననే సమాధానం విన్పి
చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ తయారయ్యిందంటూ ఇటీవల సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా ప్రభుత్వానికి తెలుసన్న యాన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద�
ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రికత్తల నేపథ్యంలో భారత్, చైనా చర్చల్లో పురోగతి లభించింది. భారత్ తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేశారు. కమాండర్ స్థాయి చర్చలో పాజిటివ్ కార్ప్స్ కనిపిస్తోంది. సరిహద్దులకు మరిన్
ఆత్మ నిర్భర్ భారత్తో చైనా వణికిపోతుంది. భారత్ను దెబ్బతీసేందుకు కుట్రల మీద కుట్రలు రచిస్తోంది. తాజాగా భారత్కు ఎగుమతి చేసే మెడిసిన్స్కి సంబంధించిన ముడిసరుకులపై భారీగా ధరలు పెంచాలని డిసైడ్ అయ్యింది. దాదాపు 10 నుంచి 20శాతం ధరలు పెంచాలని భావ�
చైనాను దెబ్బకొట్టే ఏ ఒక్క చాన్స్ను వదిలి పెట్టడం లేదు ట్రంప్. కరోనా వైరస్కు డ్రాగన్ కంట్రీయే కారణమని చెబుతున్న ట్రంప్.. చైనాను అంతకంతకూ దెబ్బతీస్తామన్నారు. తాజాగా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను అమె�