Home » China
తలంపై ఉన్న ఎత్తులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి దేప్సంగ్ తలాలకు సూట్ అయ్యేవి TANKS మాత్రమే. కశ్మీర్ అతి పెద్ద రీజియన్ లోని తూర్పు భాగంలో అక్సయ్ చైన్ వద్ద ఇండియన్ ట్యాంకులకు కీలక పాయింట్ లో పోరాడటానికి ట్యాంకులు రెడీ చేస్తున్నారు. ఇండియా-చై�
4000 Pets Dead in China : ఆకలితో అలమటిస్తూ..నీటి కోసం అంగలారుస్తూ నాలుగు వేల పెంపుడు జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. కుక్కలు, పిల్లులు, ఎలుకలు, కుందేళ్లతో పాటు మొత్తం 4 వేల మూగజీవులు ఆకలితో అలమటించి చనిపోయిన అత్యంత విషాదకరమైన ఘటన చైనా హెనాన్ ప్రావిన్స్లోని ల�
Mask : ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా (Corona) మహమ్మారి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తప్పించుకోలేక పోయారు. ఆయనకు కోవిడ్-19 కన్ఫామ్ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. అంతకుముందు ట్రంప్ ఉన్నత సలహాదార
India rejects-China’s position on Ladakh వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా వితండ వాదనను భారత్ ఖండించింది. లడఖ్ లోని పలు భూభాగాలు తమవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపుతూ చైనా విదేశాంగ చేసిన ప్రకటనను మంగళవారం(సెప్టెంబర్-29,2020) భారత్ తో
Brahmos, Akash and China: తూర్పు లడఖ్ సరిహద్దుల్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధమైంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున
ప్రపంచపు తొలి ఆస్టరాయిడ్ మైనింగ్ రోబోను స్పేస్ లోకి పంపనుంది CHINA. ఈ సంవత్సరం నవంబరులో పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రైవేట్ బీజింగ్ కంపెనీకి చెందిన రోబోను Asteroid mining robot అంటున్నారు. IEEE స్పెక్ట్రమ్ రిపోర్ట్ ప్రకారం.. నవంబరు 2020కల్లా పంపాలనేదే ప్లాన్
China Disinformation campaign to force world economy into lockdown : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనావైరస్ మహమ్మారి… చైనా పన్నాగమేననే వాదన ప్రపంచ దేశాల్లో వినిపిస్తోంది.. ప్రపంచంపై ఆధిపత్యం కోసమే డ్రాగన్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందనే సందేహాలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న�
తూర్పు లడఖ్లో భారత క్యాంపులను ఆక్రమించాలని చూస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని ఇండియా.. చైనాకు స్పష్టంచేసింది. ఎల్ఏసీ పక్కగా ఇకపై కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చి చెప్పింది. పాంగాంగ్ సరస్సు వద్ద భారత్కు పట్టున్న దక్ష�
The global death toll from COVID-19 could double to 2 million: చైనాలో పుట్టి ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్కు టీకా వచ్చే సమాయానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలోనే కేసులు పెరిగితే మరణాల సంఖ్య 2 మిలియన్లకు చేరుకోవచ్చునని WHO హెచ్చరించింది. అంటువ్యాధిని నివారించడానికి కాంక్
చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు రెడీ చేసింది జిన్ పింగ్ ప్రభుత్వం. జిన్జియాంగ్ ప్రాంతంలోని మైనారిటీలైన ఉయ్ గర్ ముస్లింల అణిచివేతకు… చైనా ప్రభుత్వం 380 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాలను ఆస్ట్రేలియాకు చెందిన ఓస