China

    డ్రాగన్‌కు జపాన్ బిగ్ షాక్, చైనా నుంచి భారత్‌కు కంపెనీలు తరలిస్తే రాయితీలిస్తామని ప్రకటన

    September 5, 2020 / 10:15 AM IST

    దురాక్రమణ కాంక్షతో రగిలిపోతూ పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం చైనాకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్ చేసింది. చైనాకి చెందిన యాప్ లను పెద్ద సంఖ్యలో బ్యాన్ చేసింది. దీంతో చైనాకు వేల క

    చైనా యుద్ధ విమానాన్ని కూల్చేసిన తైవాన్!

    September 4, 2020 / 10:07 PM IST

    ఇప్పటికే భారత సరిహద్దులో తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా తైవాన్‌ పై కన్నేసినట్లు కనిపించింది. చైనాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి అక్రమంగా చొరబడటంతో తైవాన్ ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తైవాన్ సోషల్ మీ�

    డ్రాగన్ పై వార్‌కు సర్వం సిద్ధం.. సై అంటోన్న ఇండియన్ ఆర్మీ

    September 4, 2020 / 07:11 PM IST

    దేశానికి తూర్పు వైపున.. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయ్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. ఇండియన్ ఆర్మీ.. తుపాకులు పట్టుకొని కాచుక్కూర్చొన్నాయ్. యుద్ధ ట్యాంకులు లోడ్ చేసి రెడీగా ఉన

    జిన్ ‌పింగ్ పాకిస్థాన్‌ పర్యట వాయిదా

    September 4, 2020 / 03:56 PM IST

    చైనా అధ్యక్షుడు జీ జిన్ ‌పింగ్ పాకిస్థాన్‌ పర్యట వాయిదాపడింది. ఈ మేరకు పాకిస్థాన్ ‌లోని చైనా అంబాసిడర్ యావో జింగ్ ప్రకటన చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో జిన్ ‌పింగ్ పాక్ పర్యటన వాయిదా పడినట్లు యావో జింగ్ తెలిపారు. త్వరలో ఇరు దేశ ప్రభుత్వాలను స�

    దిగొస్తున్న డ్రాగన్….రాజ్ నాథ్‌తో చైనా రక్షణమంత్రి భేటీ!

    September 4, 2020 / 03:07 PM IST

    India-China standoff: మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ తో శుక్రవారం(సెప్టెంబర్-4,2020) సాయంత్రం మాస్కోలో చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీ సమావేశం కానున్నారు. మాస్కోలో జ‌రుగుతున్న‌ షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్‌(SCO) సభ్య దేశాల రక్ష

    చైనా దూకుడుకు కళ్లెం వేసే శక్తి ఉంది…త్రివిధ దళాధిపతి కీలక వ్యాఖ్యలు

    September 3, 2020 / 08:03 PM IST

    చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి(CDS) జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్​లో ఎదురయ్యే

    సరిహద్ధులో చైనా తోకజాడిస్తే, డిజిటల్ గా ఇండియా కట్ చేస్తుంది

    September 3, 2020 / 02:05 PM IST

    భారత కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మరో 118 చైనా సంబంధిత యాప్‌లను బ్యాన్ చేసింది. పాపులర్ మొబైల్ గేమ్ PUBGతో సహా.. Tencent, Baidu, Xiaomi ప్లాట్ ఫాంల నుంచి తొలగించేసింది. దక్షిణ కొరియా ప్రోడక్ట్ డెవలపర్ ఇండియా వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఒకరైన Tencent గేమ్స్ ద్వారా డిస్ట�

    ప్రపంచంలో కరోనా మరణాలు చైనాలోనే ఎక్కువ

    September 2, 2020 / 09:58 PM IST

    చైనాలో వేల సంఖ్యల్లో భారీగా కరోనా మరణాలు సంభవించాయని, జిన్ పింగ్ ప్రభుత్వం వాటిని చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. మంగళవారం రాత్రి ఫ్యాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ…ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో

    చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

    September 1, 2020 / 08:55 PM IST

    పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరం�

    చైనాతో ఉద్రిక్తతల వేళ రష్యా‌కు రాజ్‌నాథ్

    September 1, 2020 / 07:36 PM IST

    సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం(సెప్టెంబర్-2,2020) రష్యా‌కు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అయన రష్యాలో పర్యటిస్తారు. మాస్కోలో జరిగే షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్�

10TV Telugu News