Home » China
జీవాయుధాల సామర్థ్యాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలు పెంచుకుంటున్నాయి. 3 ఏళ్ళ క్రితం దీని కోసం ఆ రెండు దేశాలు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు ప్రత్యర్థి పశ్చిమ దేశాలపై ఆ ఆయుధాలను ప్రయోగించాలన్న ఉద్దేశంతో చైనా,పాక్
కరోనా వైరస్ బారినపడి ప్రపంచంలో ఇప్పటిదాకా ఆరు లక్షల మందికిపైగా చనిపోయారు. కోటిన్నర మందికిపైగా మహమ్మారి బారిన పడ్డారు. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్లో పుట్టిన కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఏడు నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ఈ వై
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను తట్టుకోనే సామర్థ్యం పాకిస్థాన్ దగ్గర లేదు. అందుకే భారత్ను దెబ్బతీయడానికి డ్రాగన్ సాయం కోరుతోంది. పాకిస్థాన్ కోసం JF-17 ఫైటర్ జెట్ల ఉత్పత్తిని చైనా వేగవంతం చేసింది. బాలకోట్ దాడుల తరువాత భారత వైమానిక దళం (IAF) ధీటుగా అదే యు�
సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల
చైనాలోని అనేక ప్రాంతాలను భారీ వరదలు చుట్టుముట్టాయి. అసాధారణంగా వర్షాలు కురవడంతో వరద నీరు ఊర్లకు ఊర్లను ముంచెత్తి అల్లకల్లోలం చేసింది. వాగులు, వంకలు మొదలు నదుల వరకూ అన్ని ఉప్పొంగాయి. దీంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాదకర స్థాయి చేరింది. ఈ సమయంలో
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్ మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అ�
COVID-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఓ చైనా ఔషధ సంస్థ, రెగ్యులేటరీ ఆమోదం కోసం ఎదురుచూడకుండా వాలంటీర్ల గ్రూప్ లపై హ్యూమన్ ట్రయిల్స్ ను ప్రారంభించింది. ఇప్పుడు ఇది భద్రత గురించి మాత్రమే కాకుండా, నీతి మరియు సమర్థత( ethics and efficacy.) గురించి ప్రశ్నలను ల�
లడఖ్ సరిహద్దులో భారత్-చైనాల మధ్య వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. లక్ష టన్నుల �
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నాయకుడిగా మోడీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్కు ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మూత పడిన సినిమా ధియేటర్లు దాదాపు 6 నెలల తర్వాత ఈ రోజు తెరుచుకోనున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనేటి నుంచి( జులై 20) ధియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు. చైనా లో కరోనా వైరస్ ఉధృతి తగ్గిన క�