Home » China
టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించాడు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్ లను దేశంలో నిషేధించడం దేశ ప్రయ�
డ్రాగన్ ఆగడాలకు భారత్ ముక్కుతాడు వేసింది. చైనాకు అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన ఇండియా చైనీస్ యాప్స్ వినియోగంపై బ్లాక్ చేసింది. లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనతో భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రతిఒక్కర
ప్రపంచానికి మరో ప్రమాదకర వైరస్ ముప్పు పొంచి ఉందా? కరోనా లాగే ఆ వైరస్ కూడా మానవాళికి మహమ్మారిగా మారనుందా? ఆ వైరస్ కూడా చైనాలోనే పుట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా దె
జూన్ 15న తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి రాళ్లు, రాడ్లతో దాడి చేసి మన జవాన్
అసలేంటీ చైనా ప్రాజెక్టు? చైనా నుంచి ఆసియా దేశాల మీదుగా ఆఫ్రికా , ఐరోపా వరకూ రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు నిర్మించడమంటే మాటలా ? ఇంత భారీ ప్రాజెక్టును చైనా ఎందుకు చేపట్టింది ? ఈ ప్రాజెక్టులో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి? ఇందు కోసం లక్షల కోట్ల డాలర్�
మూడు ఖండాలను రైలు రోడ్డు ప్రాజెక్టులతో కలపడానికి చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ ప్రాజెక్టు కష్టాల్లో పడింది. కరోనా దెబ్బకు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. మరోపక్క ఇందులో భాగంగా అనేక దేశాల్లో చేపట్టిన భారీ ఇన్ఫ్రా ప్�
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచే�
చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని..ఈ విషయంలో భారత్ కు అండగా ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించడం విశేషం. భారత్ తో సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి ముప్పు నేపథ్యంలో అమె
తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మనుగడను