Home » China
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు.
డ్రాగన్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం కాటేసింది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో చైనాలోని ఇత
చైనాలోని వుహాన్ సిటీ సహా సమీప ప్రావిన్స్లో ఉంటున్న 300 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చైనా నుంచి వచ్చే స్వదేశీయుల కోసం ఢిల్లీ NCRలో నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చ�
కరీంనగర్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకిందని తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నూతన
కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా…8 వేల మందిక
చైనాలోని వుహాన్ నుంచి స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియన్లు రెండు వారాల పాటు ఒక ద్వీపంలో నిర్బంధించనున్నారు. వుహాన్ నుంచి ఖాళీ చేయించిన అమెరికన్లకు కాలిఫోర్నియాలోని ఒక వైమానిక స్థావరంలో తాత్కాలికంగా వసతి కల్పించనున్నారు. దక్షిణ కొరియాలో న�
ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ తీవ్రమైపోతోంది. వేలాది మందికి ఈ వైరస్ సోకింది. వందాలది మంది వైరస్ సోకి మృతిచెందారు. ఇప్పటివరకూ 132 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేల మందికి కరోనా వైరస్ సోకినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వుహాన్ సిటీలో పుట�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయం ప్రతి ఒక్కరిలోనూ పట్టుకుంది. ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏ ఒక్కరూ బయటకు రావటానికి భయపడుతున్నారు. వచ్చినా ముఖానికి మాస్క్ లు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కా�
కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ