Home » China
భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. భారత్ పై ఎప్పుడైనా యుద్ధానికి దిగొచ్చంటూ భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనా.
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్. క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులత
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమో తప్పుడు యాడ్ రూపొందించిన కారణంగా రూ.2లక్షల 26వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది. కంపెనీ సొంత దేశమైన చైనాలోనే ఈ జరిమానా కట్టాల్సి రావడం విచారకరం.
పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. అలా లోన్లు ఇచ్చే బ్యాంకులకు ప్రభుత్వం మద్ధతు ఇస్తోంది. పిల్లల్ని కనే సంఖ్యను బట్టి కూడా తక్కువ వడ్డీ లోన్లు..
అది కోడిగుడ్డు కాదు.. అసలు ఇప్పటి మోడ్రాన్ గుడ్డు అయితే అసలే కాదు.. అదో ఒకప్పటి డైనోసర్ గుడ్డు.. ఇప్పుడు చైనాలో బయటపడింది.. ఆ గుడ్డులో డైనోసర్ పిండం కూడా ఉంది.
అదొ వింత గ్రామం.పుట్టటం బాగానే పుడతారు. కానీ పొడగు మాత్రం ఎదగరు. ఆ గ్రామంలో అందరు మరగుజ్జులే. మూడు అడుగుల పొడుగు మించి ఎదగరు.
చైనా లోన్ యాప్స్ స్కామ్లో మరో వ్యక్తిపై కేసు నమోదైంది. నకిలీ బిల్స్, సర్టిఫికెట్స్ ద్వారా రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లించిన సమాచారంతో సీసీఎస్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు..
అమెరికాపై నిప్పులు చెరిగిన చైనా..!
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధానిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై జిన్ పింగ్ ప్రభుత్వం మండిపడింది. అమెరికా తన తప్పు
భారత్ను బద్నాం చేయబోయి.. అడ్డంగా బుక్కైన చైనా..!