Home » China
తూర్పు లడఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా భారత్ చర్యలు తీసుకుంటోంది.
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి ఏడాది దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు.
పెళ్లిలో వధూవరులను సరదాగా ఆట పట్టించటం ఓ వేడుక. కానీ చైనాలో ఏకంగా దారుణంగా కొట్టటం..బాంబులు పెట్టటం..నీళ్లల్లో పడేయటం వంటి సంప్రదాయాలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ఆ సంప్రదాయాన్ని రద్దు చేయాలనే నిర్ణయించారు చైనీయులు.ఇప్పటికే అది కొన్ని ప్రాంత�
మెజారిటీ దేశాలు టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. వయస్సుల వారీగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న క్రమంలో చైనాలో మాత్రం చిన్నారులకు కూడా కరోనా టీకా వేయటానికి సిద్ధమైంది, దీంట్లో భాగంగా చైనాలో మూడేళ్ల పిల్లల నుంచి ఏడు ఏళ్ల పిల్లల వరకూ కరోనా టీకా వే
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ముందు ఏదైనా దిగదుడుపే.. కొందరు తల్లులు తమ బిడ్డల కోసం ఎవరు చేయని సాహసాలు చేస్తారు.
ఒకప్పుడు ఒక్క బిడ్డనే కనాలని నిర్భంధం విధించిన డ్రాగన్ దేశం ఆ తరువాత ఇద్దరు పిల్లల్ని కనొచ్చని ప్రకటించింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనొచ్చు అని చెప్పింది.కానీ ముగ్గుర్ని కనటానికి చైనా యువత ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. ఇద్దరితోనే కష్ట�
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కల్లోలం చేస్తోందనుకుంటున్న క్రమంలో చైనాలోనే మరో వింత కేసులు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ కోళ్లకు మాత్రమే వచ్చే ‘బర్డ్ ఫ్లూ’ ఇప్పుడు చైనాలో ఓ మనిషికి వచ్చింది. 41 ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని స్వయంగా
బౌద్ధ గురువు దలైలామా ఎంపికపై చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. దలైలామా వారసుడి ఎంపికపై ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. టిబెట్ చైనాలో భాగమని.... దలైలామాను తామే ప్రకటిస్తామని విర్రవీగుతోంది. సరిహద్దులో భూఆక్రమణలకు కుట్ర పన్నుతోంది డ్రాగన్.
చైనా విషాదం చోటుచేసుకుంది. మారథాన్ జరుగుతుండగా వడగండ్ల వర్షం కురవడంతో 21 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఈశాన్య చైనా హువాంగే షిలిన్ పర్వతాల చోటుచేసుకుంది. వాతావరణం పొడిగా ఉండటంతో శనివారం ఉదయం 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్�