ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 200 మెగాపిక్సల్ కెమెరాతో మోటో ఎక్స్30 ప్రొ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ను మొదట ఆగస్టు 2న చైనాలో విడుదల చేయనున్నారు. 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుందని మోటోరోలా సంస్థ కూడా నిర్ధారించింది. స్నాప్డ్
చైనా తీరుపై తైవాన్ రక్షణ శాఖ మంత్రి చియు కువో-చాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్పై దాడి చేయగలిగే పూర్తి సామర్థ్యాన్ని చైనా ఆర్మీ 2025లోగా సంపాదించుకోగులుతుందని ఆయన చెప్పారు. తాజాగా, లాభాపేక్ష లేని సంస్థ ది డెమొక్రటిక్ ఫోరం (టీడీఎఫ్
ప్రాణాంతక #coronavirus వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో ఇప్పటికే వందలామంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో అప్రమత్తమైన భారత అధికార యంత్రాంగం దేశంలో వైరస్ వ�