-
Home » Chinese soldiers
Chinese soldiers
చైనా సైనికులకు దిమ్మదిరిగే సమాధానం చెప్పిన గొర్రెల కాపరులు.. నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో
January 31, 2024 / 02:24 PM ISTభారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Chinese Troops : అరుణాచల్ ప్రదేశ్పై చైనా కన్ను, చొచ్చుకొచ్చిన ఆర్మీ..డ్రాగన్ కుట్రలను అడ్డుకున్న భారత్
October 8, 2021 / 11:06 AM ISTలద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
Galwan Valley Clash : గల్వాన్ ఘర్షణ..మరో వీడియో విడుదల
August 3, 2021 / 10:07 PM ISTగల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది.
డ్రాగన్ వ్యూహం ఏంటి?: ‘Iron Man’ సూట్లతో LACలో మోహరించిన చైనా సైన్యం
December 15, 2020 / 09:47 AM ISTChina Deploys ‘Iron Man’ Soldiers Near LAC : భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం మధ్య డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. నైరుతి చైనా టిబెట్ అటానమస్ రీజియన్లోని Ngariలో…
ఇండియన్ ఆర్మీకి భయపడి ఏడ్చిన చైనా జవాన్లు
September 23, 2020 / 09:38 PM ISTకొంతకాలంగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతనెలలో తూర్పు లడఖ్ లోని ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా…
చైనా సైనికుల చేతుల్లో ఈటెలు, రాడ్లు, కొడవళ్లు..ఫొటోలు వైరల్
September 9, 2020 / 07:28 AM ISTఒకవైపు చర్చలంటూనే.. మరోవైపు వెన్నుపోటు పొడిచేందుకు చైనా ప్రయత్నించింది. లద్దాఖ్లో వాస్తవాధీనరేఖ వెంట భారత సైనికులపై గల్వాన్ తరహా దాడికి చైనా సైనికులు విఫలయత్నం చేశారు. ఈటెలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో భారత్కు చెందిన…
అనాథ శవాలను చైనాకు అప్పగించిన ఇండియా
June 22, 2020 / 10:29 AM ISTఘర్షణాపూరితమైన వాతావరణం తర్వాత గాల్వాన్ లోయలోని చైనా సైనికుల శవాలు అనాథల్లా అక్కడే ఉండిపోయాయి. జూన్ 15-16 తర్వాత పాట్రోలింగ్ కు వెళ్లిన ఇండియన్ సైనికులకు గాల్వాన్ నది వద్ద అవి పడి ఉండటం…
India-China గొడవల్లో చనిపోయింది 35మంది చైనా సైనికులు
June 17, 2020 / 01:08 PM ISTచైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA)కు చెందిన 35మంది సైనికులు గాయాలకు గురైయ్యారని పీటీఐ తెలిపింది. వీటిపై చైనా విదేశాంగ శాఖ, పీఎల్ఏ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. గాల్వాన్ లోయలో జరిగిన వాదనపై…
చైనా నాటకాలు.. సరిహద్దులో ఉద్రిక్తతలు.. అమరులైన ముగ్గురు భారత సైనికులు
June 16, 2020 / 08:41 AM ISTచైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది లఢక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఒక బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్తో సహా ముగ్గురు భారతీయ సైనికులను చైనా దళాలు చంపేశాయి. భారతదేశం మరియు చైనా మధ్య మే…