Home » Chinese soldiers
భారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
గల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది.
China Deploys ‘Iron Man’ Soldiers Near LAC : భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం మధ్య డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. నైరుతి చైనా టిబెట్ అటానమస్ రీజియన్లోని Ngariలో చైనా బలగాలు మోహరించాయి. ఐరన్ మ్యాన్ సూట్లు ధరించి తమ సరిహద్దు ఎల్ఏసీ దగ్గర డ్రాగన్ సైన్యం మోహరి�
కొంతకాలంగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతనెలలో తూర్పు లడఖ్ లోని ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు బలగాలను మ
ఒకవైపు చర్చలంటూనే.. మరోవైపు వెన్నుపోటు పొడిచేందుకు చైనా ప్రయత్నించింది. లద్దాఖ్లో వాస్తవాధీనరేఖ వెంట భారత సైనికులపై గల్వాన్ తరహా దాడికి చైనా సైనికులు విఫలయత్నం చేశారు. ఈటెలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో భారత్కు చెందిన ముఖ్పరీ పోస్టువైపు ద�
ఘర్షణాపూరితమైన వాతావరణం తర్వాత గాల్వాన్ లోయలోని చైనా సైనికుల శవాలు అనాథల్లా అక్కడే ఉండిపోయాయి. జూన్ 15-16 తర్వాత పాట్రోలింగ్ కు వెళ్లిన ఇండియన్ సైనికులకు గాల్వాన్ నది వద్ద అవి పడి ఉండటం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 100మంది ఇండియన్ సై�
చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA)కు చెందిన 35మంది సైనికులు గాయాలకు గురైయ్యారని పీటీఐ తెలిపింది. వీటిపై చైనా విదేశాంగ శాఖ, పీఎల్ఏ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. గాల్వాన్ లోయలో జరిగిన వాదనపై క్లారిటీగా చైనా ఆర్మీ ఏం చెప్పలేదు. జూన్ 16న ప్రభుత్�
చైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది లఢక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఒక బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్తో సహా ముగ్గురు భారతీయ సైనికులను చైనా దళాలు చంపేశాయి. భారతదేశం మరియు చైనా మధ్య మే నెల ప్రారంభం నుంచి, లడఖ్ సరిహద్దు సమీపంలో వాతావరణం చాలా ఉద్రిక