-
Home » Chinese troops
Chinese troops
India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు
రెండు రోజుల వరకు నిఘా మిషన్లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్పై నిఘా ఉంచడానికి �
China Concrete Camps : సరిహద్దుల్లో చైనా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు!
ఏడాదికి పైగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చైనా ఆర్మీ చిల్లర పనులు, బోర్డర్ దగ్గర లౌడ్ స్పీకర్లలో పంజాబీ సాంగ్స్ ప్లే
Ladakh standoff : భారత జవాన్లపై చైనా అక్కసు ప్రదర్శిస్తోంది. బోర్డర్ లో లౌడ్ స్పీకర్లను అక్కడి ఆర్మీ ఏర్పాటు చేస్తోంది. హిందీ, పంజాబీ పాటలతో రెచ్చగొడుతోంది. చెవులు చిల్లులు పడేలా సౌండ్ పెట్టి..భారతీయ జవాన్లను మానసికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్�
పాంగాంగ్లో చైనా సైన్యం మోహరింపు.. యుద్ధ విమానాలతో భారత్ రెడీ
భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరుదేశాల సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగా.. మరోవైపు డ్రాగన్ భారత్ను దొంగదెబ్బ తీసేందుకు �
చైనా సైనికుల చేతుల్లో ఈటెలు, రాడ్లు, కొడవళ్లు..ఫొటోలు వైరల్
ఒకవైపు చర్చలంటూనే.. మరోవైపు వెన్నుపోటు పొడిచేందుకు చైనా ప్రయత్నించింది. లద్దాఖ్లో వాస్తవాధీనరేఖ వెంట భారత సైనికులపై గల్వాన్ తరహా దాడికి చైనా సైనికులు విఫలయత్నం చేశారు. ఈటెలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో భారత్కు చెందిన ముఖ్పరీ పోస్టువైపు ద�
నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �
సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత: భారత్, చైనా దళాల మధ్య కాల్పులు
తూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �
India – China Border : లడఖ్ లో 35 వేల భారతీయ సైనికులు
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�
చైనా సైనికులు భారత్లోకి రాకపోతే ఇండియా సైనికులు ఎందుకు చనిపోయినట్లు: చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ ఇచ్చిన స్టేట్మెంట్పై పలు అనుమానాలు లేవనెత్తారు. ఇతరులెవ్వరూ లడఖ్ లోని ఇండియా భూభాగంలో అడుగుపెట్టలేదని గల్వాన్ లోయ ఘర్షణ ప్రస్తావన సందర్భంగా అన్నారు. దానిపై శనివ�
సరిహద్దుల్లో వెనక్కి తగ్గిన చైనా…బలగాల ఉపసంహరణ
తూర్పు లఢఖ్ లోని సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ప్రాంతం,పాట్రోలింగ్ పాయింట్ 15మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి సైనిక బలగాలను,యుద్ధంలో పాల్గొనే వాహనాలను చైనా ఉపసంహరించుకుంది. సోమవారం నుంచే చైనా స�