Home » Chiranjeevi Charitable Trust
ఆ మంచి పనికి 25 ఏళ్ళు పూర్తి అయ్యింది. చిరు చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.
అత్యవసర సమయాల్లో ఆదుకునే క్రమంలో ఇప్పటికే లక్షల యూనిట్ల రక్తాన్ని చిరంజీవిగారు ఉచితంగా అందించారు. అటువంటి ఉదారతనే మరోసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా చేశారు.
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వ్యనన్ శనివారం నాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని సందర్శించి చిరంజీవి సేవలని అభినందించారు.
మీరు లేనిదే.. నేను లేను
నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వ్యనన్ కి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానం పలికారు. చిరంజీవి రక్తనిధి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రం వివరాలను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ కు చిరంజీవి.....
ఎవరికి ఆపద వచ్చినా, అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్లో జాయిన్ చేశారు.
నేను సక్సెస్ ఫుల్ హీరో అయ్యానన్నా.. ఈ స్థాయికి చేరానన్నా నా విజయం వెనుక్కున్నది నా అర్ధాంగి సురేఖనే అంటూ మెగాస్టార్ చిరంజీవి తనకు జీవితాంతంగా అండగా ఉన్న భార్య సురేఖను తలచుకున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అరవింద్ కలిసి 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరికి..
ఈ కార్యక్రమంలో యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్ రూ.25 లక్షల విరాళం ట్రస్ట్ సేవల కోసం చిరంజీవికి ఇచ్చారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు
చిరంజీవి ఎన్నో సేవల్ని చేస్తున్నారు. ఈ సేవల్ని మరింత విస్తరించడానికి, మరింతమందికి ఉపయోగపడటానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని ఇవాళ లాంచ్