Home » Chiranjeevi
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ అయ్యప్ప మల వేసుకోగా తాజాగా అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు. ఈ పూజకి మెగాస్టార్ చిరంజీవి హాజరయి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సినిమాలో నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. అంటూ సాగే ఓ సాంగ్ ఇటీవల రిలీజయి ప్రేక్షకులని మెప్పించింది. అయితే ఈ పాటని ఫ్రాన్స్ సరిహద్దుల్లో మైనస్ డిగ్రీలలో మంచులో, ఫుల్ చలిలో తీశారు. ఇప్పటికే ఈ పాట గురించి.............
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కి తన ఇంట్లో స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రవితేజ, డైరెక్టర్ గోపీచంద్, నిర్మాతలు, శేఖర్ మాస్టర్, రామ్ లక్ష్మణ్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి.. ఇలా సినిమాల�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రాబోతుందని ఇప్�
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇప్పటికే విడుదలైన ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య’, 'పూనకాలు లోడింగ్' పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుక
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఘనంగా ముగిశాయి. పిల్లలు నుంచి పెద్దలు వరకు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రకరకాలుగా సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటారో �
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ అందరూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి అయితే గత ఏడాది ఎంతో అమితమైన ఆనందాన్ని ఇచ్చింది అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కాగా ఒక విషయంలో మాత్రం తనకి, చరణ్కి అసలు పోలిక ఉండదు అంటూ వ్యాఖ్�
కె బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక విడుదల దగ్గర పడడంతో మూవీ టీం సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి �
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మూవీ టీం. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో పవన్
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్గా నిలిచింది. ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఈస్థాయిలో కలెక్షన�