Home » Chiru
తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, విశ్వనాథ్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కె.విశ్వనాథ్ గారు తనకి తండ్రి లాంటి వ�
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీలో ఒక పక్క మాస్ జాతర నిర్వహిస్తూనే మరో పక్క ప్రేక్షకుల చేత నవ్వులు పువ్వులు పూయించాడు చిరంజీవి. దీంతో థియేటర్ల వద్ద కాసుల వర్షం కురుస్తుంది. తాజాగా ఈ సినిమా మరో
ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూపిస్తూ తెరకెక్కుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. నిన్న ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన మేకర్స్ పూనకాలు తప్పని సరి అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్న మ�
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'రంగమార్తాండ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రంలోని ఒక కవితాఝరి కోసం చిరంజీవి గొంతు సవరించాడు. 'నేనొక నటుడిని' అంటూ సాగిన ఆ షాయిరీ అనుభవాన్ని చిరంజీవి, కృష్ణవంశీతో పంచుకు�
బాలయ్య, చిరు మల్టీస్టారర్ పై స్పందించిన అల్లు అరవింద్
అన్స్టాపబుల్ రెండో సీజన్ ఎపిసోడ్-5 ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. ఈ ప్రోమోలో బాలకృష్ణ.. సంక్రాంతికి నాకు థియేటర్లు ఇచ్చే ప్రరిస్థితి ఉందా అంటూ అల్లు అరవింద్, సురేష్ బాబులను నిలదీసాడు.
రాజకీయాలపై మరోసారి మనసులో మాట బయటపెట్టిన చిరంజీవి
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన పెద్ద కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఇక కూతురు పెళ్లి పనులు మొదలుపెట్టిన అలీ.. శుభలేఖలు అందించే పనిలో పడ్డాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి శుభలేఖను అందించిన అలీ దంపత
మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ "భోళా శంకర్". ఇది తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రాబోతుంది. ఏడాది క్రితమే షూటింగ్ మొదలుపెట్టుకొని మొ�
టాలీవుడ్ గాడ్ఫాదర్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇటీవలే ఈ మూవీ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ హైప్ ని క్రియేట్ చేసింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర �