Chittaramma Basti

    గృహప్రవేశం : చిత్తారమ్మ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం

    November 14, 2019 / 12:00 PM IST

    కూకట్ పల్లి నియోజకవర్గంలో చిత్తారమ్మ బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం డబుల్ బెడ్ రూం నివాసాల ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 డబుల్ బెడ్ ఇండ్లను ప్రభుత్వం ఇక�

10TV Telugu News