chittoor government school teachers

    కరోనా ఎఫెక్ట్, చిత్తూరు జిల్లాలో టీచర్లకు 15 రోజులు సెలవులు

    November 4, 2020 / 03:38 PM IST

    holidays for government school teachers: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో లేదో అప్పుడే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 120మంది టీచర్లు, 30మంది విద్య

10TV Telugu News