Home » Chittoor
Elephants destroy crops in Chittoor : అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం ఆగడం లేదు. శాంతిపురం మండలం ఏంకే పురంలో గజరాజుల మంద మరోసారి పంటలపై దాడి చేసింది. పదమూడు ఏనుగులు గ్రామంలోని పొల్లాల్లో పడి పంటలను ధ్వంసం చేశాయి. వరి, �
blast on Tirupati railway track : తిరుపతి రైల్వే ట్రాక్ వద్ద పేలుడు కేసును పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకున్నారు. ట్రాక్ సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే ఈ పేలుడుకు కారణమన్నారు. ట్రాక్ పక్కనే ఉన్న ఇంజనీరింగ్ వర్క
prostitution racket through social media in chittoor district : సోషల్ మీడియా ప్లాట్ ఫాం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. సోషల్ మీడియా ద్వారా చిత్తూరు జిల్లాలో వ్యభిచారం నిరంతరాయంగా సాగుతోంది. జిల్లా నుంచే కాక పక్కనున్న నెల్లూరు, తమిళనాడ�
pub game student suicide : పబ్జీ గేమ్ ప్రాణాలు తీస్తోంది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో.. పబ్జీకి అడిక్ట్ అయిన యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లో పబ్జీ గేమ్కు యువత బానిసలు అవుతూ.. కన్నవారికి కాకుండా పోతున్నా�
White Paper release TTD Assets : తిరుమల శ్రీవారి స్థిరాస్తుల ముసాయిదాపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారి 1,128 ఆస్తుల జాబితాను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం (నవంబర్ 28, 2020) విడుదల చేశారు. 2014 వరకు వేంకటేశ్వరుని పేరిట 8,088 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూమ
new bride committed suicide : చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. కుప్పం మండలంలోని కూర్మాయిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెల 28 తేదీన చైతన్యకు తంగవేలుతో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నెల రోజులకే చ�
Nivar Impact on AP : నివార్ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగా�
Cyclone Nivar to hit south Andhra pradesh coast wednesday : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారమే వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి 450 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 480 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ది�
Tamil Nadu Journalist hacked to death : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. విలగం దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న నాగరాజు అనే తెలుగు వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హనుమంతనగర్ లో నివసించే నాగరాజు(45) ఆదివారం ఉదయం గం.8-30 సమయంల�
Hours before wedding, bride elopes with boyfriend : కళ్యాణ మండపంలో అంతా హడావిడిగా ఉంది. మండపంలో పురోహితులు వేద మంత్రాలు చదువుతున్నారు. వరుడితో వివాహ తంతు నిర్వహిస్తున్నారు. మరి కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టే సమయం ఆసన్నమవబోతోంది. ఇంతలో పోలీసులు వెంటపెట్టుకుని ప్రియ�