Chittoor

    పెళ్లికి గంట ముందు ఊహించని షాక్ ఇచ్చిన వధువు

    November 21, 2020 / 10:41 AM IST

    bride marraige: కాసేపట్లో పెళ్లి. అంతా సిద్ధం చేశారు. బంధువులు అంతా తరలి వచ్చారు. మరి గంటలో పెళ్లి. వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తల్లిదండ్రులకు, అబ్బాయి తరఫు వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తనకు బలవంతంగ�

    ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు

    November 20, 2020 / 05:42 PM IST

    love cheating in chittoor district : ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రియుడు మోసం చేసి వేరే యువతిని పెళ్లి చేసుకోవటంతో, ప్రియుడి అత్తారింటికి వచ్చి శోభనాన్ని అడ్డుకుంది ఓ ప్రియురాలు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పెద్దపంజాణి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చ�

    చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్రమ ఆయుధాల కలకలం

    November 17, 2020 / 05:37 PM IST

    illegal weapons: చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్రమ ఆయుధాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. మదనపల్లి మండలం వేంపల్లి క్రాస్ వద్ద ఫరూక్ అనే వ్యక్తి దగ్గర రెండు గన్స్‌, 29 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా సరిహద్దు దాటి బెంగళూరుకు వెళుతుండగా చె�

    12వేలు ఇస్తే చాలు.. ప్రతి నెల 3వేలు పెన్షన్… చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం, పెన్షన్‌ స్కీమ్‌ పేరిట 50కోట్లు వసూలు

    November 12, 2020 / 12:53 PM IST

    pension scheme cheating: చిత్తూరు జిల్లాలో పెన్షన్ స్కీమ్ పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి…చేతులెత్తేసిన రూపేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి 12వేల రూపాయలు

    దారితప్పిన లాయర్.. తాళి కట్టిన భార్యను వదిలేసి డ్రైవర్ భార్యతో కాపురం, పుట్టింటికి వెళ్లి వచ్చేలోగా..

    November 9, 2020 / 03:51 PM IST

    wife caught husband: పెళ్లి చేసుకున్నాడు..పెళ్లైన కొద్ది రోజులకే అతడికి భార్య బోరు కొట్టింది. ఇల్లాల్ని వదిలేసి.. ప్రియురాలితో కాపురం పెట్టాడు. అంతటితో ఆగకుండా మరికొందరి మహిళలతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. న్యాయవాద వృత్తిలో ఉంటూ మోసాల బాట పట్టాడు

    తిరుపతిలో ప్రియురాలితో కాపురం పెట్టిన లాయర్ భర్త గుట్టు రట్టు చేసిన భార్య

    November 7, 2020 / 12:46 PM IST

    wife caught husband: చిత్తూరు జిల్లా తిరుపతిలో రెండిళ్ల పూజారి గుట్టురట్టయింది. భార్యను కాదని ప్రియురాలితో కాపురం పెట్టిన లాయర్‌ చంద్రమౌళి బాగోతం బయటపడింది. భార్య కవితను వదిలేసిన చంద్రమౌళి… ప్రియురాలితో కలిసి మరో ఇంట్లో కాపురం పెట్టాడు. చాలాకాలంగా �

    చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం…ముగ్గురు మృతి…20 మందికి గాయాలు

    November 3, 2020 / 06:04 PM IST

    3 dead, 20 injured in bus accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి బండకిందిపల్లికి వెళుతున్న మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ముగ్గురు మరణించారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్ల�

    రాయలపేట అత్యాచార నిందితుడు అరెస్ట్

    November 3, 2020 / 04:26 PM IST

    Rayalapeta Rape accused arrested : చిత్తూరు జిల్లా రాయల పేటలో ఈనెల 1వ తేదీన మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం రాయలపేట లో నవంబర్ 1వతేదీ రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటి పక్కన ఉన�

    చిత్తూరు జిల్లాలో ఆదృశ్యం అయిన బ్యాంకు ఉద్యోగులు క్షేమం

    November 2, 2020 / 04:45 PM IST

    missing bank employees safe in chittoor district : చిత్తూరు జిల్లాలో 10 మంది బ్యాంకు ఉద్యోగులు ఆదృశ్యమవటం కలకలం రేపింది. జిల్లాలోని సదాశివకోన జలపాతానికి ఆదివారం 10 మంది బ్యాంకు ఉద్యోగులు విహార యాత్రకు వెళ్లారు. ఆదివారం రాత్రికి కూడా వారు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. ఆచూకి కోస�

    కోడలు ఆత్మహత్య…..అవమానంతో మామ ఆత్మహత్య

    October 24, 2020 / 09:15 AM IST

    man suicide bakarapet : చిత్తూరు జిల్లా భాకరాపేట పోలీసుస్టేషన్ పరిధిలోని బోడిరెడ్డిగారి పల్లెలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న హరిత(23) కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కోడలు హరిత ఆత్మహత్య చేసుకోవటాన్ని అవమానంగా భావించిన ఆమె మామ రామిరెడ్డి (67) ఆ�

10TV Telugu News