Home » Chittoor
Car caught in flood..father and daughter washed away In Chittoor : తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంత కాదు. ఆస్తి, ప్రాణ నష్టం భారీగానే సంభవించింది. కాలనీలు, గ్రామాలు, పంటలు నీట మునిగిపోయాయి. రహదారులపై వరద నీరు పోటెత్తింది. కానీ..కొంతమంది నిర్లక్ష్యంగా దాటుతూ..ప్రాణ
married woman missing : తిరుపతి కి చెందిన వివాహిత మహిళ శ్రీలేఖ తన ముగ్గురు పిల్లలతో సహా ఆదృశ్యం అయ్యింది. కెన్నడీ నగర్ కు చెందిన శ్రీలేఖ అనే మహిళ నిన్న మధ్యాహ్నం తన ముగ్గరు పిల్లలు దీక్షతశ్రీ, తేజశ్రీ, కార్తీక్ లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత�
paster:చిత్తూరు జిల్లాలో ఓ పాస్టర్ 20 ఏళ్ల యువతిపై బెదిరించి అత్యాచారం చేశాడు. ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వెళితే …… పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో బాధిత యువతి సోమవారం జిల్లా ఏఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు వ�
tirumala srivari Navaratri Brahmotsavam : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల విడుదల చేసిన కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించా
gold coins: చిత్తూరులో మట్టిదిబ్బలో బంగారు నాణాలు బయటపడ్డాయి. కుప్పం సరిహద్దులో తమిళనాడులోని హోసూరు సమీపంలో మట్టిదిబ్బలో బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు, వాహనదారులు నాణాలను ఏరుకున్నారు. బంగారు నాణాల కోసం జనాలు ఎగబడ్డారు. దీంతో �
chittoor police arrest : గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన ఐదుగురు సభ్యులను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి రూ 9 లక్షల నగదు స్వాధీన పరచుకొన్నట్లు పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ తెలిపారు. చెన్నై�
Crime News : చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలంలో మైనర్ బాలిక ధైర్య సాహాసాలు ప్రదర్శించింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడిపై కొడవలితో దాడి చేసి తప్పించుకుంది. మండలంలోని తిరుమలరెడ్డి పల్లెకి చెందిన రెడ్డెప్ప కు నలుగురు పిల్లలు. నాలుగవ సం�
చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �
AP Crime News చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల ను వేటాడు తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు,. వారి వద్ద నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ కు సిబ్బ�
శ్రీకాళహస్తి ఆలయ విగ్రహాల ప్రతిష్ట ఘటన కేసులో మిస్టరీ వీడింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కేసుకు ఫుల్స్టాప్ పెట్టారు పోలీసులు. ముగ్గురు అన్నదమ్ముళ్లు ఆ పని చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. మరి ఆ ముగ్గురు అన్నదమ్ముళ్లు ఎందుకు అలా