Home » Chittoor
సరదాగా ఆడే ఆట క్రికెట్. అయితే ఒక్కోసారి ఆ ఆట వివాదాలకు దారితీస్తోంది. యువకుల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. వివాదం ఎంతవరకు వెళ్తోంది అంటే.. కత్తులతో పొడుచుకునే వరకు, ప్రాణాలు తీసుకునే వరకు. చిత్తూరు జిల్ల�
చిత్తూరు జిల్లా సదుంలో దారుణం జరిగింది. తల్లి వివాహేతర సంబంధం కారణంగా అభం,శుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. జిల్లాలోని రామిరెడ్డిపల్లి పంచాయతి, ఒడ్డుపల్లికి చెందిన ఉదయ్ కుమార్(28)కు రామిరెడ్డిపల్లికి చెందిన వివాహిత హేమశ్రీతో వివాహే�
కృష్ణా జిల్లా నూజివీడు లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో ఓ దుండగుడు చోరీకి యత్నం చేసాడు. నూజివీడు పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస సెంటర్లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలోమంగళవారం రాత్రి చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో �
Pawan Kalyan Response about Fans Dies: పవర్స్టార్ పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే కటౌట్ కట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసార
చిత్తూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. కుప్పంలోని వైసీపీ కార్యాలయం ముందు క్షుద్రపూజల చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం దుమారానికి దారి తీసింది. కుప్పంలోని బైపాస్ రోడ్ లోని పార్టీ ఆఫీసు గేటు ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు ని
సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం గౌరవ ప్రధాన అర్చకుడిగా మాత్రమే ప్ర
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గురుశిష్యులే. చెవిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు మూలకారణం భూమన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు చెవిరెడ్డిని పరిచయం చేసి, వారి మధ్య �
కరోనాతో మరణించిన మృతుడి అంత్యక్రియలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి నగర శివారులో గోవింద దామం ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు వెళ్లిన ఆయన స్వయంగా దహన కార్యక్రమం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పా�
తమిళనాడుకు చెందిన ప్రేమ జంట పరారైన ఘటనలో చిత్తూరు జిల్లా నాగలాపురానికి చెందిన ఒక ఆశ్రమ నిర్వాహాకుడిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజులకండ్రిగలో యోగ్యత అనే పేరుతో ప్రభు అనే వ్యక్తి కొన్నాళ్లుగా అనాధ ఆశ్రమం నిర్వహిస్తున్నా�