Chittoor

    కొడుకు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి

    July 2, 2020 / 01:14 AM IST

    కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో విషం చిమ్ముతోంది. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా నగిరి మండలం ఏకాంబరకుప్పంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడు కరోనా బారిన పడ్డారన్న బాధతో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. అటు కరోనాతో పోరాడుతూ స్విమ్స్ కోవిడ్ ఆస

    చిత్తూరు జిల్లాలో కొత్త తరహా మోసం

    July 1, 2020 / 07:44 AM IST

    టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే  ఈ �

    చిత్తూరు జిల్లాలో 121కి చేరిన కరోనా కేసులు

    May 11, 2020 / 11:09 AM IST

    చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో 38 కేసులు నమోదు అయ్యాయి. 34 కేసులకు కోయంబేడు మార్కెట్ తో లింక్ ఉంది. శనివారం 11, ఆదివారం 16 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇవాళ మరో 9 మందికి వైరస్ సోకిం. మొత్తం కేసుల సంఖ్య 121 కి చేరింది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సం�

    విద్యార్థిని ఆత్మహత్య

    April 29, 2020 / 07:07 AM IST

    కరోనా లాక్ డౌన్  కారణంగా ఇంట్లోఉన్న తనతో ఫ్రెండ్స్ సరిగా మాట్లాడటంలేదనే మనస్తాపంతో రంజిత(18) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా కలకడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన  అంజనాదేవి మండలంలోని బాలయ్యగారి పల్లె పంచాయతీ సచివాల�

    ఏపీలో 8మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా, భయాందోళనలో ఉద్యోగులు

    April 20, 2020 / 03:25 AM IST

    ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం(ఏప్రిల్ 19,2020) ఒక్కరోజే కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు

    Breaking News : రెడ్ జిల్లాగా చిత్తూరు

    April 7, 2020 / 03:52 AM IST

    చిత్తూరు రెడ్ జిల్లాగా ప్రకటించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ వైరస్ త్వరగా ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జ�

    భర్త ఆత్మహత్య….ఒంటరి తనంతో బావతో అక్రమ సంబంధం…

    April 6, 2020 / 01:41 PM IST

    అక్రమ సంబంధాలతో కుటుంబాలు  నాశనమై పోతున్నాయని తెలిసినా పరిస్ధితుల మూలంగానో,  మరే ఇతర కారణాల  వల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ వీటిపై ఆకర్షితులవుతూనే ఉన్నారు. వాటి పర్యవసానాలకు బలవుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది.    16  ఏళ్లక్�

    అధికార పార్టీ నేతతో అక్రమ సంబంధం… లాక్ డౌన్ టైమ్ లోనూ భర్తను అడ్డు తొలగించుకుంది.

    April 6, 2020 / 05:41 AM IST

    ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్

    కర్ణాటక నుంచి చిత్తూరుకు కూలీలు, వలస కార్మికులు.. 1500 మంది క్వారంటైన్‌కు తరలింపు

    March 27, 2020 / 04:04 PM IST

    కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు ఏపీ కూడా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. రాష్ట్రంలోకి ఎవరిని అనుతించడం లేదు. ఎవరైనా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే వారిని క్వారంటైన్ కు తరలిస

    ఏపీలో 8కి పెరిగిన కరోనా కేసులు, చిత్తూరు జిల్లాలో తొలి కేసు

    March 24, 2020 / 03:57 PM IST

    ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యువకుడికి కరోనా

10TV Telugu News