Home » Chittoor
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వీ కోటలోని లాడ్జిలో యధేఛ్చగా జరుగుతున్న వ్యభిచారముఠా గుట్టు ఇటీవల పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గుట్టుచప్పుడు కాకుండా �
స్వామీజీ అవతారమెత్తి ప్రజలను మోసం చేసి లక్షలు దండుకుంటున్నదొంగ బాబాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధులు వెలికి తీస్తానని, భూత వైద్యం చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలనుంచి భారీగా డబ్బులు వసూలు చేయటం అతని నైజం. ఈ క్�
హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం
తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సీనియర్ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు ప్రత్యర్థులు.. పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ కు
గుప్త నిధుల కోసం ఓ మనిషిని బలి ఇచ్చేందుకు యత్నించారు కొంతమంది. చిత్తూరు జిల్లాలోని అడవుల్లో.. గుప్తనిధుల తవ్వకాల్లో బైటపడుతున్న కొత్తకోణాలు బైటపడుతుండటంతో ఈ దారుణాలపై స్థానికులు తీవ్ర భయభ్రాంతుకులకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసం నన్ను �
తీర్పు ఇవ్వనుంది. 2019 నవంబర్ 6న చిన్నారి వర్షితను కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ ఈ
తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ పట్ల సరైన అవగాహాన లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో బాలకృష్ణ అనే వ్యక్తి ఆత�