Home » Chittoor
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని (శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచక్రాలు, గద
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వింతలు చోటు చేసుకున్నాయి. ఇటీవల తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్లో ఓ ఇంట్లో 25 అడుగుల వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి రావడం అందరినీ..
అయ్యయ్యో కురవద్దమ్మా..!_
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. స్కూళ్లకు రేపు (నవంబర్ 29,2021) సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, రాబోయే..
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్ లో మూడంతస్తుల భవనం భూమిలోకి కుంగింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట పట్టణంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్ల నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.