Home » Chittoor
చిత్తూరు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బయటపడిది. మూడో భార్య ఫిర్యాదుతో అతగాడి బాగోతం బట్టబయలైంది.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం తిరుమల వెళ్లే భక్తులను కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఘాట్ రోడ్ లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు మాత్రమే కనిపించేవి
వైసీపీ శ్రేణులతో కలిసి ఉండేందుకే నగరిలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నట్టు చెప్పారు. మీ ఆడబిడ్డగానే ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని అన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
కొత్త రథ చక్రాలు తయారు చేయడంతో 15ఏళ్ల క్రితం పాత రథ చక్రాలను ఆలయానికి దూరంగా పడేశామని తెలిపారు. వాటితో పాటు ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే..
గుర్తు తెలియని వ్యక్తులు రథ చక్రాలకు నిప్పు పెట్టారు. దీంతో రెండు రథ చక్రాలు పూర్తిగా ఆగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సమాచారంతో అధికారులు, ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
చిత్తూరులో జై భీం తరహా ఘటన!
మహిళపై దాడి ఘటనలో కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ సురేష్ బాబును ఎస్పీ సస్పెండ్ చేశారు. ఏఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా జైలు సూపరిండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలిపై కుటుంబ సభ్యులు చోరి నేరం మోపారు. ఈనెల 18న వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రూ.2లక్షలు మాయం అయ్యాయి.
చిత్తూరు జిల్లాలో పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి.