Home » Chittoor
ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు బాకరాపేట ఘాట్రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారిందని చిన్నారి కార్తికేయ.. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులందరూ వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించాలని కోరాడు.
బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరో అతన్ని తీవ్రంగా హింసించి, చంపి ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మగవారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన మానస అనే యువతి ‘అల్లరిపిల్ల’ పేరుతో ఫేస్బుక్లో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసింది. మగవారికి ఫ్రె
మరి కొద్ది సేపట్ల తాళి కట్టబోతాడు అనగా ఉన్నట్టుండి పెళ్లి పీటల మీద నుంచి వరుడు పరారైన ఘటన చెన్నైలోని తాంబరంలో చోటు చేసుకుంది.
బస్సు నడుపుతుండగా రవి అనే ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. తీవ్ర గుండెపోటు రావడంతో అతను బస్సులోనే మృతి చెందాడు. వెంటనే స్పందించిన ఓ ప్రయాణికుడు బస్సును కంట్రోల్ చేశాడు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సహా క్లీనర్ చనిపోయారు. లారీ ఢీకొన్న ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీని బయటికి తీసేందుకు అధికారులు క్రేన్ ను తీసుకొచ్చారు.
ఓ టీచర్.. విద్యార్థిపై ప్రతాపం చూపించాడు. గొడ్డుని బాదినట్టు బాదాడు. దీంతో ఆ బాలుడు కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.