Home » Chittoor
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి.
Durga Prashanthi Case: దుబాయిలో వంట మనిషిగా పనిచేసిన చక్రవర్తి కేవలం దుర్గా ప్రశాంతి కోసమే చిత్తూరుకు వచ్చి సెటిల్ అయ్యాడని పోలీసులు చెప్పారు. ఇక్కడ ఒక బ్రెడ్, ఆమ్లెట్ దుకాణం నిర్వహించేవాడని అన్నారు.
చిత్తూరు జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.
చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జోగు కాలనీలో శరవణ అనే వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు.
చిత్తూరు జిల్లాల్లోని చిత్తూరులోని జోగుకాలనీలో వలంటీర్ గా పనిచేస్తున్న శరవణ అనే వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణం అని సూసైడ్ నోట్ లో పేర్కొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు జిల్�
అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో నవంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపిచాల్సి ఉంటుంది.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట మండలం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్�
విడాకులు తీసుకున్న వారు, లేటు వయస్సు పెళ్లి కొడుకులే ఆమె టార్గెట్. మ్యారేజి బ్రోకర్లను సంప్రదించి వారి ద్వారా అలాంటి వారిని సంప్రదించి వారిని పెళ్లి చేసుకుంటుంది. ఆతర్వాత వారి ఆస్తులను కాజేయటం ఆమె పనిగా పెట్టుకుందని మూడో భర్త ఆరోపించాడు.