Home » Chittoor
ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజాసింహ గర్జన పేరుతో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు.
Narayanaswamy Kalathuru : కానిస్టేబుల్ యుగంధర్ కు ఉపముఖ్యమంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచరులు కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు.
రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలనే ముందు చూపుతో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.
గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు. పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి.
ఏనుగులను ఢీకొట్టే సమయంలో ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పలమనేరు నుంచి చెన్నైకు ఐచర్ వాహనం కూరగాయల లోడుతో వెళుతోంది.
Chittoor : వెంటనే తేరుకుని తమిళనాడు పోలీసులను అలర్ట్ చేశారు. చివరికి వేలూరు వందవాసి వద్ద పట్టుకున్నారు.
Chittoor : పవన్ కు తొలుత వేలూరు సీఎంసీలో చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు.
Fake Currency : వ్యసనాలకు బానిసగా మారిన గోపాల్, ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నాడు.