Home » Chittoor
బావిలో దూకడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు తేలిందన్నారు. మృతదేహం నీళ్లలో కుళ్ళిపోవడం వల్లే బాలిక తల వెంట్రుకలు ఊడిపోయాయని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే అంశాలు నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు.
దీనిపై సీఎం జగన్, హోమ్ శాఖ మంత్రి, మహిళా కమిషన్ బాధ్యురాలుగానీ ఎందుకు స్పందించటం లేదని అన్నారు.
మరో 30మంది తెలుగుదేశం నేతలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, వారందరిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దంటూ.. TDP Leaders
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారు. నాలుగు కేసులలో చల్లా బాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసులలో బెయిల్ నిరాకరించింది.
చిత్తూరులో ఒకేరోజు నలుగురు అమ్మాయిల మిస్సింగ్
గడిచిన కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అమ్మాయిల అదృశ్యం వెనుక పలు కారణాలు ఉన్నాయి. Chittoor Girls Missing Case
జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం కొనసాగుతోంది. అటవీ అధికారులు ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ కొనసాగిస్తున్నారు.
గ్రామ శివారులో ఒంటరి ఏనుగు ఇష్టారాజ్యంగా కలియ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో మరణించిన వారి వద్దకు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లీ బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా మైనర్ బాలికపై కన్నేసిన అతడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. Chittoor Court
బాత్ రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన ఆయా బకెట్ల పక్కన పసిబిడ్డను గమనించారు. పసిబిడ్డ ఏడ్వడంతో ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.