Home » Chittoor
కొద్ది గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్ళి కూతురు కళ్యాణ మండపం నుంచి ఆదృశ్యమయ్యింది.
ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరుగుతున్నా.. అందులో కుప్పంపై మాత్రమే అందరి దృష్టి పడింది. చంద్రబాబు నియోజక వర్గం కావడంతో రాష్ట్రం మొత్తం ఆసక్తి రేపుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో తీరం దాటింది. తమిళనాడులో తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంది.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంకు..
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారంటూ కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదుతో 19 మందిపై కుప్పం పిఎస్ లో కేసు నమోదు అయింది.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడిని పెంచేస్తున్నాయి. పేరుకు ఇది ఒక్క..
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో విధుల్లో ఉన్న భారత ఆర్మీ జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డి మృతి చెందారు. మనాలిలో మంచు చరియలు విరిగిపడటంతో ఏపీకి చెందిన జవాన్ కార్తీక్ రెడ్డి మృతి చెందారు.
స్టాక్ మార్కెట్లో నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది
చిత్తూరు జిల్లా నాగలాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని సద్దిగూడు జలపాతంలో దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 కరోనా పరీక్షలు చేయగా.. 629 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది.