Home » Chittoor
కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ వింజమూరు రామనాథ రెడ్డిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కుప్పం టీడీపీలో తమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. నేతలతోను..కార్యకర్తలతోను సమావేశమైన పలు కీలక విషయాలు చర్చించనున్నారు.
గజరాజుల బీభత్సం.. మూడు గ్రామాల్లో పంట నష్టం
ఏపీలోని చిత్తూరుజిల్లా పలమనేరులో 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయింది. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో పాటు గల్లా రామచంద్రనాయడుతో సహా 12 మందిపై కేసు నమోదు చేశారు.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో ఏడుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,487 మంది కోలుకున్నారు.
అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, టీచర్ మందలించదనో... ఇలా చిన్న విషయాలకే టీనేజర్లు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
యూట్యూబ్ లో చూసి బైకుల చోరీ
చిత్తూరు జిల్లాలో 74 మంది గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనం రేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తు
అత్యంత ఎత్తైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కృతమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో 60 అడుగుల వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.