Home » Chittore District
చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు
చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. అసలే కరోనా సమయం కావడం.. జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల పేరిట భారీ తవ్వకాలకు దిగారు.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కృష్ణాపురంలో మేతకు వెళ్లిన ఎద్దు తినే పదార్ధం అనుకుని నాటు బాబును కొరకడంతో అది ఒక్కసారిగా పేలింది. కౌండిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు, వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును కొరకగా ఈ ఘటన �