-
Home » Chtoor
Chtoor
జలుబు, దగ్గు ఉంటే తిరుమలకు రావద్దు : శ్రీవారి దర్శనానికి ఆంక్షలు
March 9, 2020 / 03:45 AM IST
జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు. భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్�