ci shyam rao

    Anantapur News: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు

    May 16, 2021 / 09:13 AM IST

    ఓ కేసు విచారణలో పామిడి సీఐ వ్యవహరించిన తీరు విమర్శకులు తావిస్తుంది. ఓ కేసు విచారణలో నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్ లో జరిగింది.

10TV Telugu News