Home » CIC
సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు 9రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార శాఖ కమిషనర్(సీఐసీ), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్(ఎస్ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్తో పాటుగా మొత్తం తొమ్మిది
డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇందులో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. మార్చి 08వ తేదీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వారు భేట�