Home » CID officials
Telangana Passport Fraud Case : నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సృష్టించిన కేసులో దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. తాజాగా నకిలీ పాస్ట్పోర్ట్ జారీ కేసుకు సంబంధించి మరో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురిని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. వీరిలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్ను రిమాండ్కు పంపాలని న్యాయమూర్తిని కోరార�
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఏపీ సీఐడీ కీలక విషయాలు వెల్లడించింది. 2015 జూన్లోనే స్కామ్కు ప్లాన్ చేసినట్టు గుర్తించింది.
సీఐడీ విచారణలో కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మీనారాయణ
టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. అమరావతిలో భూముల కొనుగోలుపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. టీడీపీ హయాంలో లక్ష్మీనారాయణ అల్లుడు శ్రీనివాసరావు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా ఉన్న�